Monday, February 16, 2026
Home » MMTS రైళ్లు : ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిమజ్జనం రోజు రాత్రి నిరంతరాయంగా ఎంటీఎస్ సేవలు – Sravya News

MMTS రైళ్లు : ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిమజ్జనం రోజు రాత్రి నిరంతరాయంగా ఎంటీఎస్ సేవలు – Sravya News

by News Watch
0 comment
MMTS రైళ్లు : ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నిమజ్జనం రోజు రాత్రి నిరంతరాయంగా ఎంటీఎస్ సేవలు



MMTS రైళ్లు : గణేష్ నిమజ్జనం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరాల్లో కన్నుల పండువగా జరుగుతుంది. డప్పు చప్పుళ్లు, యువత కేరింతలు, రంగురంగుల లైట్లను చూడటానికి రెండుకళ్లు చాలవు. నగర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. వారి సూచన కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch