టీడీపీ మాజీ మంత్రి సీతాదేవి కన్నుమూత
All rights reserved. Designed and Developed by BlueSketch
టీడీపీ మాజీ మంత్రి సీతాదేవి కన్నుమూత
రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం
ముద్ర, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల పోలింగ్ ప్రారంభమయ్యింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఉప ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. …
ముద్ర,తెలంగాణ:-యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో నారసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అధికారులు ఆలయ ఉదయం నుంచి భక్తులను క్యూ …
ముద్ర,సెంట్రల్ డెస్క్:- ఇండియన్ ప్రీమియర్ లీగ్ నేటితో ముగియనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడేందుకు రెడీ …
ముద్ర,తెలంగాణ:-జూన్ 2న నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు ఆహ్వానించారు. అయితే, జూన్ 2 వేడుకలకు …
హనుమాన్ భక్తుల ర్యాలీ ఫై దాడులు బీజేపీ ఆధ్వర్యంలో మూడో టౌన్ ముందు నిరసన దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయాలనీ డిమాండ్ ముద్ర …
అమ్మినా,తయారు చేసిన కేసులు ముద్ర,తెలంగాణ:-రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యానికి హానికరమైన గుట్కాను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గుట్కా తయారీ, అమ్మకాలపై నిషేధం …
ముద్ర,తెలంగాణ:- బీజేపీ నేత రఘునందన్ రావు బీఆర్ఎస్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈవో)కు లేఖ రాశారు. …
ముద్ర,తెలంగాణ:- వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేసే రైతులకు రైతు భరోసా ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జులైలో ఎకరానికి రూ.7500 చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తుంది. అయితే …