దేశ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ PM మోదీ ట్వీట్ చేశారు. ఏ విషయంలోనైనా స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో విజయం సాధించవచ్చని …
All rights reserved. Designed and Developed by BlueSketch
దేశ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ PM మోదీ ట్వీట్ చేశారు. ఏ విషయంలోనైనా స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో విజయం సాధించవచ్చని …
.బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్లో నిర్మించారన్న ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. మేడ్చల్, మల్కాజ్ గిరిలోని, వెంకటాపూర్ నడం …
హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేతలు ప్రారంభించిన హైడ్రా.. నెక్స్ట్ ఫోకస్ మాజీ మంత్రి మల్లారెడ్డిపై పెట్టినట్లు తెలుస్తోంది. చెరువులు, నాలాలు ఆక్రమించి యూనివర్సిటీ, కాలేజీలు, హాస్పిటల్ లను మల్లారెడ్డి …
హైదరాబాద్లో టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను ఇవాళ హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణం పేరిట కూల్చివేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. దీనిపై ఏపీ టీడీపీ …
ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం …
తెలంగాణ రాష్ట్రంలోని కలెక్టర్లకు సీఎం శాంతి కుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు తమ పరిధిలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లల్లో నెలకు ఒకసారి నిద్ర చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. …
అపరిష్కృతంగా ఉన్న సర్వజన హాస్పిటల్ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ …
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి నిరాశే ఎదురైంది. సుప్రీం కోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు …
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అచ్చుతాపురం సెజ్ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను పరామర్శించారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి గాయాపడిన కొందరు కార్మికలకు విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో …
రుణమాఫీ గురించి ప్రభుత్వం పై ప్రతిపక్ష BRS పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దన్నారు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయలను రైతుల …