భారీ వర్షాలకు పోటెత్తిన వరదల్లో చిక్కుకున్న వారిని NDRF సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విజయవాడలో వరద నీటిలో చిక్కుకున్న తల్లి నుంచి రోజుల పసికందును సిబ్బండి కాపాడారు. దీనికి …
All rights reserved. Designed and Developed by BlueSketch
భారీ వర్షాలకు పోటెత్తిన వరదల్లో చిక్కుకున్న వారిని NDRF సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విజయవాడలో వరద నీటిలో చిక్కుకున్న తల్లి నుంచి రోజుల పసికందును సిబ్బండి కాపాడారు. దీనికి …
రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మొత్తం 80 రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా మరో …
గుంటూరు జిల్లా తూళ్లూరు మండలంలోని కృష్ణా నది సమీపంలో లంక గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. రాయపూడి పెదలంకలో సుమారు 300 పాడి గేదెలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. …
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఇవాళ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఉదయం అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత సింగ్నగర్ ప్రాంతానికి వెళ్లారు. బోటులో వెళ్లి సహాయ …
పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులకు ఆహారం, నీళ్లతో పాటు దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముంపులో ఉన్న ప్రజలకు బియ్యంతో పాటు నిత్యావసరాలను అందించాలని …
గడచిన కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య సామాజిక మాధ్యమాలు వేదికగా వార్ నడుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల …
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 3.24లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మొత్తం …
గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హైడ్రా వ్యవహారం చర్చనీయాంశం సంగతి తెలిసిందే. అయితే ఏపీలో కూడా ఇలాంటి వ్యవస్థ రానున్నట్లు కథనాలు వైరల్ …
‘గబ్బర్ సింగ్’ సినిమా రీ-రిలీజ్ ప్రెస్మీట్లో సినీ నిర్మాత బండ్ల గణేష్ పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కలలో కూడా పవన్ కల్యాణ్ను మాత్రం విమర్శించనన్నారు. తన ఇంట్లో, …
దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రధాని మోదీ శనివారం స్పందించారు. మహిళలపై జరిగే నేరాలకు సత్వరమే తీర్పులు రావాలి. మహిళలపై చోటు చేసుకొనే నేరాలపై సత్వరమే విచారణ పూర్తి అయి …