Duvvada Divvela At Tirumala : తిరుమల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల ఆలయం ముందు మీడియాకు ఫోజులిచ్చారు. తిరుమల వీరిద్దరూ వివాహం …
All rights reserved. Designed and Developed by BlueSketch
Duvvada Divvela At Tirumala : తిరుమల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల ఆలయం ముందు మీడియాకు ఫోజులిచ్చారు. తిరుమల వీరిద్దరూ వివాహం …
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే తీగ కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, …
యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. మారుమూల ప్రాంతాల్లో …
కర్నూలు జిల్లా కాల్వబుగ్గ ఆలయంలో దేవాదాయశాఖ అధికారి చేతివాటం చూపించారు. ఈవోగా ఆలయ బాధ్యతలు స్వీకరించగానే బ్యాంకులో పర్సనల్ అకౌంట్ తెరిచాడు. గత ఐదేళ్లుగా ఆలయానికి వచ్చిన నగదు, కానుకలను …
రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న 48 గంటల్లో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ – పశ్చిమ, పశ్చిమ – మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ …
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం లలితా త్రిపుర సుందరీ దేవిగా …
గ’తంలో ఆదాయం లేని చిన్న ఆలయానికి రూ.2,500 చొప్పున అందించేవారు. అయితే 2015లో ప్రభుత్వ సాయం రూ.2,500 నుంచి రూ.5,000కు పెంచారు. అందులో రూ.3,000 అర్చకుడి భృతి కాగా, రూ.2,000 …
టీటీడీ సంచలన నిర్ణయం.. మరో విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ…!
దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఏపీకి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో రైల్వే లైన్ ఏర్పాటుకు సర్వే పూర్తి అయిందని జీఎం పేర్కొన్నారు. …
సింహాద్రిపురం మండలం బి. చెర్లోపల్లిలో శుక్రవారం సాయంత్రం పిడుగు పడి ఆవు, కోడె దూడలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన సతీశ్ కుమార్ రెడ్డి ఆవు, కోడెదూడలను పొలం వద్దకు …