నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందారు. ప్రయాణికులతోపాటు పశువులను తీసుకెళ్తున్న ట్రక్కును ఇంధన ట్యాంకర్ డీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు …
All rights reserved. Designed and Developed by BlueSketch
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందారు. ప్రయాణికులతోపాటు పశువులను తీసుకెళ్తున్న ట్రక్కును ఇంధన ట్యాంకర్ డీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు …
పారిస్ పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు పతకాల మోత మోగిస్తున్నారు. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్లో ధరంబీర్ నైన్ స్వర్ణం పతకంతో …
పారాలింపిక్స్లో బుధవారం జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ లో భారత ఆర్చర్ హర్విందర్ సింగ్ బంగారు పతకం సాధించాడు. ఫైనల్లో పొలాండ్ అథ్లెట్ లుకాస్జ్ సిస్జెక్పై 6-0 …
2011లో అమెరికా వెళ్లిన నిందితుడు ఒయిమెయిర్ ఎజాజ్ పలు ఆసుపత్రుల్లో ఫిజీషియన్గా విధులు పనిచేసే చోట, బాత్రూంలు, గదుల్లో రహస్య కెమెరాలు ఒక్క హార్డ్ …
సిక్కింలో భారీ ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం సిక్కింలోని నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ) తీస్తా స్టేజ్ 5 డ్యామ్లోని పవర్ స్టేషన్పై భారీ కొండచరియలు పడి ధ్వంసమైంది. …
బ్రెజిల్లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 62 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ విమానం సావో పువాలోలోని విన్హెడో టౌన్ సమీపంలో కూలిపోవడంతో విమానంలోని వారందరూ దుర్మరణం చెందారు. …
రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నేతృత్వం వహించనున్నారు. ఆయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదొలగాల్సి రావడంతో అధ్యక్షుడు …
పారిస్ ఒలింపిక్స్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ!
హైతీ నుంచి దాదాపు 80 మంది వలసదారులతో వెళ్తున్న పడవలో మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. 41 మందిని హైతీ కోస్ట్గార్డ్ రక్షించింది. హైతీ నుంచి బయలుదేరిన …
ఢాకా (బంగ్లాదేశ్): ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్లు రద్దు చేయాలని కోరుతూ బంగ్లాదేశ్లో విద్యార్థులు, నిరుద్యోగులు భారీ ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలలో ఇప్పటిదాకా 39 మంది చనిపోయినట్లు …