మైనర్ కూతురిని వ్యభిచారంలోకి దింపిన ఖమ్మంకు చెందిన బోడిగడ్డ సంధ్య అనే 35 ఏళ్ల మహిళకు రంగారెడ్డి జిల్లా స్పెషల్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.2.96 లక్షల …
All rights reserved. Designed and Developed by BlueSketch
మైనర్ కూతురిని వ్యభిచారంలోకి దింపిన ఖమ్మంకు చెందిన బోడిగడ్డ సంధ్య అనే 35 ఏళ్ల మహిళకు రంగారెడ్డి జిల్లా స్పెషల్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.2.96 లక్షల …
సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా? అని ముఖ్యమంత్రిని ఆయన ప్రశ్నించారు. ఇందిరా పార్క్ వద్ద …
పదేళ్ల పాటు తెలంగాణలో తిరుగులేని పార్టీగా కొనసాగిన బీఆర్ఎస్ పార్టీకి.. ఇప్పుడు అధ్యక్షుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కీలక పోస్టుకు ఓ నేత దొరక్కపోవడం అందరినీ ఆశ్చర్యానికి …
సంగారెడ్డి జిల్లాలోని కస్తూర్బా గురుకులంలో విద్యార్థినిలు అస్వస్థత గురయ్యారు. న్యాల్కల్ కస్తూర్బా గురుకులం పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థినులు శ్వాసకోస సమస్యలతో ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో అప్రమత్తమత్తమైన సిబ్బంది.. …
తెలంగాణ టూరిజం శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సోమశిల టు శ్రీశైలం వరకు లాంచీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ టూరిజం రోడ్ కమ్ రివర్క్రూజ్ టూర్ పేరుతో హైదరాబాద్-శ్రీశైలం- …
భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు అందించిన సాయంపై సీఎం చంద్రబాబు గురువారం సమీక్ష నిర్వహించారు. 4,19,528 మందికి ప్రభుత్వం పరిహారం అందించింది. ఇప్పటివరకు రూ.618 కోట్లను లబ్ధిదారుల …
ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్ ప్రారంభం అవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో …
కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలకు HYD సిటీ సివిల్ కోర్టు చివాట్లు పెట్టింది. కేటీఆర్ వేసిన పరువునష్టం దావాను కోర్టు విచారించింది. బాధ్యత గల పదవిలో …
రాష్ట్ర ప్రజల కోసం జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని రామ్లీలా మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన …
వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. కోటి విరాళం అందించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్ …