తెలంగాణలో ఎండలు. బుధవారం 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత. వాతావరణంలో తేమ పెరగడంతో ఉక్కపోతతో జనం. నిజామాబాద్లో 44.5 డిగ్రీలు, ఆదిలాబాద్లో 44.3 డిగ్రీలు, మెదక్లో 43.4 డిగ్రీలు, రామగుండంలో 42.8 …
All rights reserved. Designed and Developed by BlueSketch
తెలంగాణలో ఎండలు. బుధవారం 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత. వాతావరణంలో తేమ పెరగడంతో ఉక్కపోతతో జనం. నిజామాబాద్లో 44.5 డిగ్రీలు, ఆదిలాబాద్లో 44.3 డిగ్రీలు, మెదక్లో 43.4 డిగ్రీలు, రామగుండంలో 42.8 …
పాఠశాలలకు సెలవు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కావలి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ …
మరోవైపు ఏపీలో కోస్తా జిల్లాల్లో మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. గత వారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. వాయుగుండం అల్పపీడనంగా మారి ఉత్తర …
భద్రాచలం గోదావరి: భద్రాద్రి వద్ద గోదావరి నీటి మట్టం 46.4 అడుగులు దాటింది. భద్రాచలం వద్ద గోదావరి ఎంతకీ తగ్గుముఖం పట్టడం లేదు. అంతకంతకూ పెరుగుతూ ఉగ్ర రూపం దాలుస్తోంది.