12
ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్-1 పరీక్షలు అక్టోబరులో, గ్రూప్-2ను డిసెంబరులో, గ్రూప్-3 నవంబరులో జరుగుతున్నాయి. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి వచ్చే ఏడాది ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తారు. ఆగస్టులో ఎగ్జామ్స్ ఉంటాయి.