15
వెంకయ్యనాయుడు 75 వసంతాలను(పంచసప్తపతి) పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సంగమం విశాఖపట్నం A1 గ్రాండ్ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, కొనతల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.