Friday, March 13, 2026
Home » వార్డులో ఉదయం 5 గంటలకు ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కలెక్టర్ – Newswatch

వార్డులో ఉదయం 5 గంటలకు ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కలెక్టర్ – Newswatch

by News Watch
0 comment
వార్డులో ఉదయం 5 గంటలకు ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కలెక్టర్


ముద్ర ప్రతినిధి, భువనగిరి: భువనగిరి పట్టణంలోని హనుమాన్ వాడ 7 వార్డులో జిల్లా కలెక్టర్ అదనపు అదనపు కలెక్టర్ హనుమంతరావు హనుమంతరావు అదనపు వీరారెడ్డితో వీరారెడ్డితో కలిసి బుధవారం 5.00 గంటలకు ఆకస్మిక తనిఖీ చేశారు చేశారు.ఈ సందర్బంగా ప్రజలతో సమస్యలను అడిగి అడిగి. కొత్త రేషన్ కార్డు లు వచ్చాయా వచ్చాయా, రేషన్ బియ్యం వస్తున్నాయా అని అడిగారు.నర్సింహా. వ్యక్తికి 500 రూపాయలకి గ్యాస్ వస్తుందా వస్తుందా అని అడగగా అప్పుడు ఆయన రాలేదని చెప్పాడం తో వేంటనే సంబంధిత సివిల్ సప్లయ్ సప్లయ్ అధికారికి సబ్సిడీ వచ్చే విధంగా చూడాలని చూడాలని ఆదేశించారు ఆదేశించారు .200 యూనిట్స్ ఉచిత ఉచిత కరెంటు లేదా అని అని అడిగారు రాని వారికి. కి వాట్సాప్ ద్వారా ద్వారా అప్లికేషన్ పంపించి ఉచిత కరెంట్ వచ్చే విధంగా చూడాలన్నారు చూడాలన్నారు.ఇందిరమ్మ ఇళ్ళకి దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి ఇంటికి ఎంక్వయిరీ లేదా అని అని. రాని వారికి. పి ద్వారా కొత్త అప్లికేషన్ చేయించవలిసినదిగా సూచించారు. శుభ్రంగా ఉంచాలని శానిటరి ఇన్స్పెక్టర్ ని.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch