- రాష్ట్రంలో 1,12,15,134
- అత్యధికంగా 46.25 శాతం మంది బీసీలు
- 17.43 శాతం జనాభాతో ఎస్సీలు
- కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ కమిషన్ నివేదిక
- ఈ నెల 4 న కేబినెట్ సమావేశం ముందుకు సర్వే రిపోర్ట్ రిపోర్ట్
- అదే రోజు ప్రత్యేక అసెంబ్లీలో కులగణనపై చర్చ
ముద్ర, తెలంగాణ బ్యూరో బ్యూరో: రాష్ట్రంలో కులాలు .. కుటుంబాల లెక్క ఎట్టకేలకు. మొత్తం 1,12,15,134 కుటుంబాలు ఉన్నట్లు. 46.25 శాతం జనాభాతో బీసీలు బీసీలు అగ్రస్ధానంలో .. ఎస్సీలు 17.43 శాతం జనాభాతో రెండో స్ధానంలో. ఓసీలు 15.79 శాతం, ముస్లిం ముస్లిం మైనార్టీలు 12.56, ఎస్టీలు 10.45 శాతం జనాభా నిర్ధారణ నిర్ధారణ. ప్రజా ప్రభుత్వం ఆర్థిక, సామాజిక, సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సంబంధిత అంశాలను అధ్యయనం అధ్యయనం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా సర్వే విషయం విషయం. దాదాపు 50 రోజుల పాటు సాగిన సాగిన ఈ కులగణన సర్వే నివేదిక ను ప్లానింగ్ కమిషన్ కమిషన్ అధికారులు ఆదివారం రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి కి. సర్వేలో భాగంగా రాష్ట్రంలోని రాష్ట్రంలోని కులాల ప్రజల ప్రజల వివరాలు, వారి వారి స్థితిగతులు స్థితిగతులు, వాళ్లు పొందుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రభుత్వం.
ఎంత మంది ఏ సామాజిక వర్గానికి చెందిన వారు. వారి ఆర్థిక ఆర్థిక పరిస్థితితో .. ఆర్థిక, విద్య, విద్య, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి వివరాలు వివరాలు తెలుసుకున్నది. వీటితో పాటు రాజకీయపరంగా రాజకీయపరంగా ఏ వర్గం వెనుకబడి ఉంది ఉంది .. ఎవరికి ఎంత ప్రాధన్యత ఇవ్వాల్సి ఉంది..అన్న అంశంపైనా అంశంపైనా స్పష్టతకు. ఈ క్రమంలో క్రమంలో రాజకీయాల్లోనూ కుల ప్రాతినిధ్యంపై దృష్టిసారించిన కాంగ్రెస్ సర్కార్ కులగణనలో తేలిన లెక్కల లెక్కల ప్రకారం రాజకీయ అవకాశాలు కల్పించాలని. తాజాగా సర్వే తో తేలిన అంశాలు అంశాలు, వివరాల వివరాల ప్రకారం .. ఏయే సామాజిక సామాజిక వర్గాలకు న్యాయం చేయాల్సి ఉంటుంది .. మరోవైపు .. కులగణనలో తేలిన అంశాలతో అంశాలతో .. ప్రస్తుతం ప్రస్తుతం అమలవుతన్న ఫలాలు ఏ ఏ కులాలకు చెందిన మందికి మందికి అందుతున్నాయి అందుతున్నాయి .. దీంతో అన్యాయం జరిగిన జరిగిన వర్గాలకు న్యాయం చేకూరే అవకాశం.
తుది అంకానికి బీసీ రిజర్వేషన్లు
కీలకమైన బీసీ రిజర్వేషన్లను తేల్చే అంశాన్ని చివరి అంకానికి. రేపు ఉదయం ఉదయం ప్రత్యేక భేటీ కానున్న రాష్ట్ర కులగణన నివేదికపై నివేదికపై. అదేరోజు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం. అందులో కులగణన నివేదికపై స్వల్పకాలిక చర్చ. ఇప్పటికే కేబినెట్ సబ్కమిటీకి కులగణణ నివేదిక. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఒక నిర్ణయం తీసుకుని తీసుకుని, పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రేవంత్రెడ్డి సర్కార్. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని అసెంబ్లీలో అసెంబ్లీలో చేసి చేసి, కేంద్రానికి పంపే అవకాశం.
కులగణన సర్వేలోని
01. రాష్ట్రంలోని వివరాలు అందించినవారు 3,54,77,554.
02. మొత్తం వివరాలు వివరాలు అందించిన కుటుంబాల 1,12,15,134
03. కులగణన సర్వేలో పాల్గొన్న జనాభా 96.90 శాతం
04. సర్వేలో పాల్గొనని జనాభా 3.10 శాతం
05. కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రంలో 61,84,319 (17.43 శాతం),
06. ఎస్టీలు 37,05,929 (10.45 శాతం)
07. రాష్ట్రంలో బీసీలు 1,64,09,179 (46.25 శాతం),
08. మొత్తం ముస్లిం జనాభా 44,57,012 (12.56 శాతం)
09.
10. ఓసీల జనాభా 15.79 శాతం
పోస్ట్ లెక్కతేలింది ..! ముద్రా న్యూస్పై మొదట కనిపించింది.