13
ప్యాకేజీతో హడావుడి..
దీనిని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతి రేకిస్తున్నాయి. ఒక్కపక్క ప్యాకేజీతో హడావుడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగులలో దాదాపు 800 మందిని రెన్యువల్ చేయలేదు. ఉద్యోగులు, అధికారులను వీఆర్ఎస్ పేరుతో పంపించే ప్రక్రియ సాగుతోంది. ఇంకోవైపు ఉద్యోగులకు ఇవ్వాల్సిన లీవ్ ఎన్క్యాష్మెంట్, ఎల్టీసీ, ఎల్ఎల్టీసీ, ఎల్టీఏ, హెరాఏలు నిలిపివేశారు. దసరా, దీపావళి బోనస్ పూర్తిగా ఆపేశారు.