Saturday, October 19, 2024
Home » పడవ బోల్తా.. 78 మంది మృతి…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

పడవ బోల్తా.. 78 మంది మృతి…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
పడవ బోల్తా.. 78 మంది మృతి...! - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



కాంగోలోని కివు లేక్‌లో 278 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ మునిగి 78 మంది ఉన్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక ప్రావిన్స్ గవర్నర్ తెలిపారు. ఓవర్ లోడింగ్ కారణంగా కిటుకు పోర్ట్‌కు కొన్ని మీటర్ల సమీపంలో డాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పడవ పోయినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. ఇప్పటికే 50 మంది మృతదేహాలను బయటకు తీసినట్లు తెలిపాడు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch