22
తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలక్రిష్ణారెడ్డి శుక్రవారం కన్నుమూశారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ఒక్క అధికారిక పదవికి నోచుకోలేదు. అన్ని పార్టీలు కూడా ఆయన వాడుకుని వదిలేశాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిట్టా రాజకీయ జీవితం విషాదాంతంగా ముగియటాన్ని కొంత జీర్ణించుకోలేకపోతున్నారు.