ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ X వేదికగా స్పందించారు. ‘ కాంగ్రెస్ ప్రభుత్వానికి పంట పెట్టుబడి ఇవ్వడం చేతగాదు. పంటను కొనుగోలు చేయడం …
All rights reserved. Designed and Developed by BlueSketch
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ X వేదికగా స్పందించారు. ‘ కాంగ్రెస్ ప్రభుత్వానికి పంట పెట్టుబడి ఇవ్వడం చేతగాదు. పంటను కొనుగోలు చేయడం …
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రకటించారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ దోపిడీకి, …
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు భారీ ఊరట లభించింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తనపై జానీ మాస్టర్ లైంగికదాడికి పాల్పడినట్లు …
భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన ఇవాళ ఉదయం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో …
నేనా భయపడేది … ఏం చేసుకుంటారో చూస్తా…!
అనంతపురం జిల్లా యాడికిలో దారుణ హత్య జరిగింది. ఆస్తి తగాదాలతో తండ్రి లక్ష్మీనారాయణను పెద్ద కొడుకు కార్తీక్ హతమార్చాడు. రాళ్లతో కొట్టి, కత్తితో గొంతు కోశాడు. లక్ష్మీనారాయణకు ఇద్దరు భార్యలు. …
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, తండ్రి భాస్కర్ …
హైదరాబాద్లోని DRDO నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI)లో ఖాళీగా ఉన్న రిసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనున్నారు. వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్స్ …
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై విచారణను నాంపల్లి ప్రత్యేక కోర్టు అక్టోబర్ 30కి వాయిదా వేసింది. నాగార్జున వేసిన దావాపై …
ఎల్బీనగర్ నియోజకవర్గం లోని బీఎన్ రెడ్డి నగర్, సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్, సిరిపురం కాలనీ, బీఎన్ రెడ్డి కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఐదు బహుళ అంతస్థుల భవనాలను …