తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసానికి పవన్ ఇవాళ వెళ్లారు. రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం రూ.కోటి …
All rights reserved. Designed and Developed by BlueSketch
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసానికి పవన్ ఇవాళ వెళ్లారు. రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం రూ.కోటి …
చేనేత కార్మికులు బ్యాంకుల్లో తీసుకున్న రూ. 30 కోట్ల రుణాలను మాఫీ చేసినందుకు, ఐఐహెచ్టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టినందుకు, పాత బకాయిలు రూ. 290 కోట్లు మంజూరు …
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ …
దానం, కడియం, తెల్లం పదవులు ఊడటం ఖాయం..ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్కు హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు వచ్చిందని …
ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంలో హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీర్ఎస్ కు లేదని, రాజకీయాలను ఆ పార్టీ భ్రష్టు పట్టించిందని …
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది తెలంగాణ హైకోర్టు. సదరు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. తాము చెప్పినట్లుగా …
ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పర్యటించారు. ముంపు బాధితుల ఇంటింటికి తిరిగి వారిని ఓదార్చి, ప్రభుత్వం అన్నివిధాల అండగా …
బీసీ నేతకే అధిష్టానం ఓకే చెప్పింది. విధేయతకే పట్టం గట్టింది. అంచెలంచెలుగా ఎదిగి అందరివాడు అనిపించుకున్న బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ను పార్టీ అధిష్టానం పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టింది. ఈ …
భారత రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే నెలలో జరిగే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. …
అందరికీ అందుబాటులోకి కృత్రిమ మేధ నినాదంతో తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ఏఐ సదస్సును నిర్వహించింది. ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్’ నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి. ఏఐ రంగంలో అందరి దృష్టిని …