విజయనగరం : విజయనగరం జిల్లాలో విషాదం జరిగింది. భార్య కళ్లెదుటే వరద నీటిలో భర్త కొట్టుకుపోయాడు. దీనితో తన భర్తని కాపాడాలని ఆ కేకలు వేసింది. అయిన ప్రయోజనం లేదు. …
All rights reserved. Designed and Developed by BlueSketch
విజయనగరం : విజయనగరం జిల్లాలో విషాదం జరిగింది. భార్య కళ్లెదుటే వరద నీటిలో భర్త కొట్టుకుపోయాడు. దీనితో తన భర్తని కాపాడాలని ఆ కేకలు వేసింది. అయిన ప్రయోజనం లేదు. …
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు …
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసానికి పవన్ ఇవాళ వెళ్లారు. రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం రూ.కోటి …
భారీ వర్షాలు, వరదలు సృష్టించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలను అందిస్తుంది. కేంద్రం నుంచి వస్తున్న ఈ బృందం కృష్ణ, …
టాలీవుడ్ మెగాస్టార్ మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన పేద కళాకారులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నా …
ఆంధ్రప్రదేశ్ బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. పరివాహక ప్రాంతంలో నిరంతరం …
పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు కాళోజీ. తన కవితల ద్వారా పేదలు, తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన రాసిన ‘నా గొడవ’ సంకలనంలో …
మత సామరస్యాన్ని చాటే ఘటనలు చాలా చోట్ల చూస్తుంటాం. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సిద్ధిఖీ అనే ముస్లీం యువకుడు.. 19 ఏళ్లుగా రాంనగర్లో ప్రతి ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను …
తిరుమల : తిరుమలలో తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవం సోమవారం జరిగింది. తిరుమలనంబి ఆలయంలో ఉదయం 9.30 గంటల నుంచి 16 మంది ప్రముఖ పండితులు తిరుమ’లనంబి జీవిత చరిత్రపై …
హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో నటుడు వినాయకన్ను పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విమానయాన సంస్థ గేట్ సిబ్బందితో మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించినందుకు గాను ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు …