డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతలు భేటీ ….
All rights reserved. Designed and Developed by BlueSketch
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతలు భేటీ ….
ముద్ర, అమరావతి:రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా స్వచ్చమైన పరిపాలనా కూటమిని నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలకు అందించాలని సంకల్పించారని, అత్యంత కీలకమైన గనులు, భూగర్భ శాఖలు, ఎక్సైజ్లు తనకు కేటాయించడం …
రాష్ట్ర మానవ వనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలోకి నారా లోకేష్ అడుగుపెట్టారు. …
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సోమవారం ఉదయం సమావేశం. మంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు అమలు, సూపర్ …
రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ట్విట్టర్ వేదికగా వార్నింగ్ నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించింది. …
ఎండ తీవ్రత ఉక్కపోతతో విలవిల్లాడుతున్న ప్రజలతోపాటు వర్షాల కోసం రైతాంగానికి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. మరో నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం …
ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీలో కొత్త ప్రభుత్వం హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యత స్వీకరణ సమయంలోనే పెన్షన్ల పెంపు..అన్నా క్యాంటీన్లు..మెగా డీఎస్సీ పైన సంతకాలు చేసారు.ఇక, టీడీపీ ప్రకటించిన …
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత వివిధ పథకాలు అమలుకు సంబంధించి ప్రజలకు స్పష్టత రాలేదు. అదే సమయంలో సామాజిక మాధ్యమాల్లో అనేక అంశాలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. పింఛన్లు పంపిణీకి …
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఓటమిపై మేథోమథనం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆ పార్టీ కేడర్ నుంచి పెద్ద ఎత్తున లోపాలను ఎత్తి చూపిస్తూ …
ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులు ఇవాళ తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరారు. తుళ్లూరు నుండి పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని విజయవాడ అమ్మవారి గుడికి అమరావతి …