జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పిఠాపురం లో 70 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో …
All rights reserved. Designed and Developed by BlueSketch
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పిఠాపురం లో 70 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో …
రామోజీరావు విగ్రహం చేయిస్తున్న టీడీపీ ఎంపీ…
ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ప్రతిపక్షంలో ఉన్న గత ఐదేళ్లలోనూ తన సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచిన యువనేత నారా లోకేశ్.. మంత్రిగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మంగళగిరి ప్రజలకోసం తమ …
ముద్ర,ఆంధ్రప్రదేశ్:-తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిపై వేటు వేసింది. గత ప్రభుత్వ …
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాదులో ఉన్న లోటస్పాండ్లోని అక్రమ నిర్మాణాలను జిహెచ్ఎంసి అధికారులు తొలగిస్తున్నారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. …
రాష్ట్రంలో నూతనంగా అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు దిశగా అడుగులు …
దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు ఆదివారం జరుగుతున్నాయి. యూపీఎస్సీ ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 …
ప్రజా సమస్యల స్వీకరణ, వాటి పరిష్కారం కోసం గత ప్రభుత్వం స్పందన పేరుతో అమలు చేసిన కార్యక్రమ పేరును తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మార్చింది. గత ప్రభుత్వ …
ఈవార్తలు : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు కార్యనిర్వాహక అధికారి (ఈవో)గా 1997 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామలారావును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. …
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస రావు …