గత కొద్ది నెలలుగా సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారిన వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆమె ప్రియురాలు దివ్వెల మాధురి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. దువ్వాడ …
All rights reserved. Designed and Developed by BlueSketch
గత కొద్ది నెలలుగా సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారిన వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆమె ప్రియురాలు దివ్వెల మాధురి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. దువ్వాడ …
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు మంత్రివర్గం సంతాపం తెలిపింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా …
TCS IT Center At Vizag : విశాఖలో టీసీఎస్ గ్రూప్ ఐటీ కేంద్రం ఏర్పాటుకు టాటా అంగీకరించిందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. టీసీఎస్ సెంటర్ ఏర్పాటుతో 10 వేల …
హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్లో ఉంచిన వీడియోలను తొలగించాలని పలు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులను న్యాయస్థానం ఆదేశించింది. …
విజయవాడలో భక్తుల రద్దీ ఉన్న తరుణంలో ఏపీ హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. భవానీ మాల వేసుకున్న వారికి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసేందుకు కలెక్టర్, సీపీలతో …
నేడు విజయవాడ దుర్గమ్మకు AP సీఎం చంద్రబాబు సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇవాళ మూల నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీ మాతగా దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలో దుర్గమ్మను వీక్షించేందుకు …
ఏపీలో నూతన మద్యం పాలసీని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా జోరుగా చర్యలు చేపడుతుంది. ఇప్పటికే మద్యం దుకాణాలు ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. మద్యం …
పిఠాపురానికి చెందిన బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద సోమవారం సాయంత్రం అఘాయిత్యం జరిగిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ అమానుష చర్యను సభ్య …
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 5,500 మంది విద్యార్థులకు శిక్షణ అందించే విధంగా స్టడీ సర్కిల్స్ను సాంఘిక సంక్షేమ శాఖ …
ఏపీలో ఈ నెల 14 నుంచి ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4,500 కోట్ల నిధులను కేంద్రం …