న్యాయవాదులు అమృతరావు, కవితల పై జనగామ పోలీసుల దాడికి నిరసనగా రాష్ట్ర బార్ అసోసియేషన్ పిలుపు మేరకు నారాయణఖేడ్ లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ …
All rights reserved. Designed and Developed by BlueSketch
న్యాయవాదులు అమృతరావు, కవితల పై జనగామ పోలీసుల దాడికి నిరసనగా రాష్ట్ర బార్ అసోసియేషన్ పిలుపు మేరకు నారాయణఖేడ్ లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ …
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ధనం-పచ్చ ధనం కార్యక్రమంలో జగిత్యాల పురపాలక శాఖ వారి ఆద్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. …
కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును వివేకా కుమార్తె సునీతరెడ్డి బుధవారం కలిశారు. తన తండ్రి హత్య కేసుకు సంబంధించి ఎస్పీతో సునీత చర్చించారు. గత ప్రభుత్వంలో తన తండ్రి హత్య …
ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వ్యవసాయ, ఉద్యాన మల్బరీ పంటలను రైతులు తమ రైతు సేవా కేంద్రాల్లో నమోదు తప్పక చేయించుకోవాలని బుధవారం ఏఓ నవ్వాను సూచించారు. చక్రాయపేట మండలం …
ఆందోల్ నియోజకవర్గం :- ఆగస్టు 7,(శ్రావణ్ టీవీ న్యూస్ ) ఆందోల్ మండలం డాకూర్ గ్రామం నుంచి జోగిపేట్ కు బైక్ పై తరలిస్తున్న 3.50 కిలోల ఎండు గంజాయిని …
పులివెందుల మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లిలో ఏర్పాటు చేయబోయే సైనిక పాఠశాలకు విస్తృత స్థాయిలో నిధులు కేటాయింపు చేయాలని కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనేను కోరినట్లు బుధవారం ఎంపీ …
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు నీటి సరఫరా, వీధిలైట్లు, భూగర్భ డ్రైనేజీల సమస్యలు తెలపడానికి, స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి బుధవారం …
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని బోడుప్పల్ నగరపాలక సంస్థ 21 డివిజన్లో కార్పొరేటర్ శ్రీ భూక్య సుమన్ గారు పాల్గొని ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో భాగంగా …
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మంగళవారం జమేషి ఖురేసి విధ్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా ఛైర్ మెన్ తులసిరెడ్డి అన్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి …
కొండాపురం మండల నూతన MROగా కే.మాధవ కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా కొండాపురం MROగా కే.మాధవ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఆయనకు స్థానిక రెవెన్యూ సిబ్బంది పుష్పగుచ్ఛం …