అమరావతి, ఈవార్తలు : కర్ణాటక, తెలంగాణలో ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు …
All rights reserved. Designed and Developed by BlueSketch
అమరావతి, ఈవార్తలు : కర్ణాటక, తెలంగాణలో ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు …
అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్లో భారీగా కలెక్టర్లను బదిలీ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మల్లికార్జున్ను బదిలీ చేస్తూ ఆయనను జీఏడీలో రిపోర్ట్ చేశారు కలెక్టర్. …
అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మళ్లీ కూల్చివేతల పర్వం మొదలైందా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ప్రజావేదికను …
ఏపీ అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. ఆయనండ్ల కూటమి నేతలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, కింజారపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్, …
అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో అరుదైన సన్నివేశం జరిగింది. అసెంబ్లీలోకి ఎంటర్ అవుతూ సీఎం చంద్రబాబునాయుడు అక్కడ …
విజయవాడ, ఈవార్తలు : విశాఖలోని రుషికొండ భవనాలే ఇప్పుడు హాట్ టాపిక్. వైసీపీ హయాంలో సీఎం నివాసం కోసం నిర్మించినట్లు చెప్తున్న ఈ భవనాల్లో అత్యాధునిక వసతులపై అంతా మక్కున …
అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి అమరావతిలో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితమే ఉద్ధండరాయునిపాలేనికి చేరుకున్న ఆయన.. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన వేదికకు కొబ్బరికాయ కొట్టి నమస్కారం …
అమరావతి, ఈవార్తలు : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు పార్టీ నేతలు పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో …
విజయవాడ, ఈవార్తలు: ఏపీలో అధికారంలోకి రావడంతోనే పార్టీలో, ప్రభుత్వంలో అనేక సంస్కరణలు చేపడుతున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా …
అమరావతి, ఈవార్తలు: ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు, మంత్రులుగా 24 మంది ప్రమాణం చేశారు. మంత్రివర్గంలో టీడీపీ నుంచి 20 మంది, జనసేన నుంచి ముగ్గురు, …