Tuesday, April 15, 2025
Home » తిరుమలలో తొలి మూడు రోజులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ పూర్తి..-తిరుమలలోని మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వార దర్శన్ టోకెన్ల పంపిణీ పూర్తయింది ,ఆంధ్ర ప్రదేశ్ – News Watch

తిరుమలలో తొలి మూడు రోజులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ పూర్తి..-తిరుమలలోని మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వార దర్శన్ టోకెన్ల పంపిణీ పూర్తయింది ,ఆంధ్ర ప్రదేశ్ – News Watch

by News Watch
0 comment
తిరుమలలో తొలి మూడు రోజులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ పూర్తి..-తిరుమలలోని మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వార దర్శన్ టోకెన్ల పంపిణీ పూర్తయింది ,ఆంధ్ర ప్రదేశ్


వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలోని పది ప్రాంతాల్లో టైం స్లాట్ దర్శనం టోకెన్లు జారీ చేశారు. జీవకోన జడ్పీ హైస్కూల్, తిరుపతి, 2. ఎమ్మార్‌పల్లి హైస్కూల్ తిరుపతి, 3. రామచంద్ర పుష్కరిణి, 4.రామానాయుడు హైస్కూల్, బైరాగిపల్లి, తిరుపతి, 5. ఇందిరా మైదానం, తిరుపతి, 6. శ్రీనివాసం కాంప్లెక్స్‌, తిరుపతి, 7.విష్ణు నివాసం, తిరుపతి, 8. భూదేవి కాంప్లెక్స్, తిరుపతితో పాటు తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో టైం స్లాట్ టోకెన్లు జారీ చేయబడ్డాయి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch