గోదావరి నది వరదలు మూలంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 12 మండలాలలో 47 ఆవాసాలు ముంపు బారిన పడినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. …
All rights reserved. Designed and Developed by BlueSketch
గోదావరి నది వరదలు మూలంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 12 మండలాలలో 47 ఆవాసాలు ముంపు బారిన పడినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. …
కొండాపురం మండలంలో అనధికారికంగా విద్యుత్ కోతలు నిర్వహిస్తున్నారని ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి వెంకటరమణ విమర్శించారు. సోమవారం కొండాపురంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత రెండు …
సురేష్ నాయుడు అనే వ్యక్తి రాయచోటి నుంచి సుండుపల్లెకు ద్విచక్ర వాహనంలో పోతుండగా.. మార్గమధ్యంలో రాచం వాండ్లపల్లి సమీపంలో నక్షత్ర తాబేలు కనపడింది. దానిని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించినట్లు …
గోదావరి వరద కారణంగా ముంపు బారిన పడిన బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి అచ్చేన్న నాయుడు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి వాసంశెట్టి సుభాష్ …
పి.గన్నవరం మండలం ఊడిమూడి లంక వద్ద గోదావరి నదీ పాయలో పడవ బోల్తా పడింది. లంక ప్రాంతం నుంచి అవతలకి పడవపై మంచినీటి ప్యాకెట్ బస్తాలు తరలిస్తుండగా గోదావరి మధ్యలో …
ప్రకాశం జిల్లా గిద్దలూరు కు చెందిన ఫాతిమా స్వచ్ఛంద సేవ సంస్థ తల్లితండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిన్నారులకు అండగా నిలిచింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం గూళ్యం గ్రామానికి …
రామచంద్రపురం నియోజకవర్గం కే. గంగవరం మండలం కోటిపల్లి లోని వరద ప్రభావిత ప్రాంతాలలో ఆదివారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర హోం మంత్రి …
బోడుప్పల్ నగరపాలక సంస్థ 21 డివిజన్ పరిధిలోని బాలాజీహిల్స్ లో బంజారా కుటుంబ సభ్యులు నిర్వహించిన సీత్లాభవాని పండుగ కార్యక్రమంలో కార్పోరేటర్ భూక్య సుమన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. …
బొగ్గు బ్లాక్ లను సింగరేణికి నేరుగా కేటాయించాలని, వేలంపాట ఆపాలని సీఐటీయా జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. వెంకటేశ్ డిమాండ్ చేశారు. సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో నిర్వహించే …
ఖమ్మం నగర INTUC నగర అధ్యక్షులు నరేష్ మోహన్ నాయుడు అద్వర్యంలో నిర్వహించిన లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ intuc అనుబంధం సమావేశం 3 టౌన్ ప్రాంతంలోని లారీ …