చత్తీస్ గడ్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 10 మంది నక్సలైట్లు మరణించారు.. దంతేవాడ జిల్లా ఆడవుల్లో పోలీసులు కూబింగ్లో కాల్పులు …
All rights reserved. Designed and Developed by BlueSketch
చత్తీస్ గడ్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 10 మంది నక్సలైట్లు మరణించారు.. దంతేవాడ జిల్లా ఆడవుల్లో పోలీసులు కూబింగ్లో కాల్పులు …
భారీ వర్షాల కారణంగా ఇప్పటికే దక్షిణ రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా మరో 28 ట్రైన్లను రద్దు చేసినట్లు తెలిపింది. కాగా ఈ నెల(సెప్టెంబరు) 4, …
దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రధాని మోదీ శనివారం స్పందించారు. మహిళలపై జరిగే నేరాలకు సత్వరమే తీర్పులు రావాలి. మహిళలపై చోటు చేసుకొనే నేరాలపై సత్వరమే విచారణ పూర్తి అయి …
తెలంగాణ రాజకీయాల్లో ‘హైడ్రా కూల్చివేతలు’ ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. విపక్ష పార్టీలకు చెందిన నేతలను దెబ్బతీసేందుకేనని బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో …
లోబడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్జెట్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. గత ఆరేళ్లుగా నష్టాలను చవిచూస్తున్న విమానయాన సంస్థ ఉద్యోగుల జీతాలు చెల్లించడం కష్టతరంగా మారిందని సంబంధిత వ్యక్తుల సంఖ్య. …
దేశ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ PM మోదీ ట్వీట్ చేశారు. ఏ విషయంలోనైనా స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో విజయం సాధించవచ్చని …
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ అవినీతిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) ఎట్టకేలకు చర్యలు తీసుకుంది. స్టాక్ మార్కెట్ల నుంచి ఆయన్ను ఐదేళ్ల పాటు నిషేధిస్తూ …
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి నిరాశే ఎదురైంది. సుప్రీం కోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు …
పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. సెప్టెంబరు 3న జరగనున్న ఈ ఎన్నికలకు కేంద్ర మంత్రులు రవనీత్ సింగ్ బిట్టూ (రాజస్థాన్ నుంచి), …
స్టాచ్యూ ఆఫ్ యూనియన్ (ఎస్ఓయూ) పేరిట అమెరికాలో 100 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగర పరిధిలోని అష్టలక్ష్మీ దేవాలయ ప్రాంగణంలో ఆదివారం ఈ మహా …