ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు మొదలైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. …
All rights reserved. Designed and Developed by BlueSketch
ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు మొదలైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. …
ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఈ నెల 18న అమరావతి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు కూటమి తొలి కేబినెట్ సమావేశం …
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా ఆలయానికి విచ్చేసిన ఆలయ పండితులు, అధికారులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు …
ముద్ర,ఆంధ్రప్రదేశ్:-అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని భక్తులు మరింత ప్రీతిపాత్రంగా సేవించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు ఆర్జిత సేవలను ప్రవేశపెట్టారు. అందుకు సంబంధించిన టికెట్లను ముందుగానే ఆన్లైన్లో విడుదల చేస్తూ వస్తోంది. ఈ …
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి బాధ్యతలు స్వీకరించారు. మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే చంద్రబాబు ఏర్పాటు చేసిన మంత్రివర్గంపై కొన్ని విమర్శలు …
ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీ సీఎం గా బుధువారం బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు.. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న బాబు..రాత్రి …
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బాధితులు స్వీకరించారు. గురువారం సాయంత్రం సచివాలయంలో చంద్రబాబు బాధ్యతలు. ఈ సందర్భంగా ఎన్నికల్లో హామీ ఇచ్చిన పలు ఫైళ్లపై సంతకాలు …
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభావం తర్వాత వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాలపై విశ్లేషిస్తున్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో దఫదఫాలుగా …
విజయవాడ, ఈవార్తలు : ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఫేమ్ పృథ్వీరాజ్కు షాక్ తగిలింది. విజయవాడ ఫ్యామిలీ కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మనోవర్తి చెల్లించాలని …
రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైందని, ఇక ప్రక్షాళన జరగాల్సి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. …