విజయవాడలో భక్తుల రద్దీ ఉన్న తరుణంలో ఏపీ హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. భవానీ మాల వేసుకున్న వారికి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసేందుకు కలెక్టర్, సీపీలతో …
All rights reserved. Designed and Developed by BlueSketch
విజయవాడలో భక్తుల రద్దీ ఉన్న తరుణంలో ఏపీ హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. భవానీ మాల వేసుకున్న వారికి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసేందుకు కలెక్టర్, సీపీలతో …
నేడు విజయవాడ దుర్గమ్మకు AP సీఎం చంద్రబాబు సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇవాళ మూల నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీ మాతగా దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలో దుర్గమ్మను వీక్షించేందుకు …
డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు. ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక …
పిఠాపురానికి చెందిన బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద సోమవారం సాయంత్రం అఘాయిత్యం జరిగిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ అమానుష చర్యను సభ్య …
తెలంగాణా రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియం లో మూడు రోజులుగా కోన సాగుతున్న పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ పోటీల్లో ప్రథమ విజేతగా …
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 5,500 మంది విద్యార్థులకు శిక్షణ అందించే విధంగా స్టడీ సర్కిల్స్ను సాంఘిక సంక్షేమ శాఖ …
ఏపీలో ఈ నెల 14 నుంచి ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4,500 కోట్ల నిధులను కేంద్రం …
ఎక్కడ పీడన ఉంటుందో అక్కడే సేచ్ఛా- హక్కుల కోసం గొంతుక లేస్తుంది. ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడే తిరుగుబాటు మొదలవుతుంది. ఎక్కడైతే నియంతృత్వం ఉంటుందో అక్కడే నిజమైన నాయకత్వం పురుడుపోసుకుంటుంది. …
త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతానని మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలతో కలిసి సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని …
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు నాగార్జున వేసిన క్రిమినల్ పరువునష్టం దావాపై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. …