ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దని మంత్రి లోకేష్ సూచించారు. “ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ ఆలెర్ట్ …
All rights reserved. Designed and Developed by BlueSketch
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దని మంత్రి లోకేష్ సూచించారు. “ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ ఆలెర్ట్ …
తెలంగాణ రాజకీయాల్లో ‘హైడ్రా కూల్చివేతలు’ ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. విపక్ష పార్టీలకు చెందిన నేతలను దెబ్బతీసేందుకేనని బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో …
హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. మహబూబ్నగర్లో నిరుపేదల ఇళ్లను కూల్చివేయడం పట్ల ఆమె మండిపడ్డారు. జమ్మూకశ్మీర్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానాలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో …
హైదరాబాద్ లోని హబ్సిగూడలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూటీని లారీ ఢీకొన్న ఘటనలో కామేశ్వరి అనే 6వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. సంతోషి అనే మహిళ తన కుమార్తె …
వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అయితే తాము వైసీపీని వీడనున్నారనే ప్రచారాన్ని ఎంపీలు కృష్ణయ్య, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, సుభాష్ చంద్రబోస్ ఖండించారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని …
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలో పేదలు, దివ్యాంగుల ఇళ్లు కూల్చడమేంటని అధికారులను మాజీ మంత్రి, భారాస నేత శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. నోటీసులు లేకుండా ఎలా కూలుస్తారని నిలదీశారు. తెలంగాణ భవన్లో …
ఏటునాగారం ప్రభుత్వాసుపత్రిలో తీవ్రమైన రక్త కొరత ఉన్నందున ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చరిత మెడికల్స్ ప్రొప్రైటర్ గాంజర్ల రామ్మూర్తి సహకారంతో ఎటునాగార …
ఫుల్ పవర్స్తో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో 72 బృందాలను ఏర్పాటు చేసింది. ఇవాళ్టి నుంచి అదనంగా హైడ్రాకు సిబ్బంది తోడైంది. ఇకపై నోటీసుల నుంచి కూల్చివేతల …
దేశంలో జాతీయ రహదారులపై గల గుంతలు పూడ్చేందుకు ప్రభుత్వం వైట్ టాపింగ్ టెక్నాలజీని వినియోగించాలని యోచిస్తోంది. దీని ద్వారా ప్రస్తుతమున్న రోడ్లపై పోర్ట్ లాండ్ సిమెంట్ కాంక్రీట్ (పీసీసీ) కోటింగ్ …
కృష్ణా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని హాస్టల్ బూత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టడం అమానవీయమని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు చేపట్టాలని ఏపీ …