ముద్ర,ఆంధ్రప్రదేశ్:-అసెంబ్లీలో పనిచేస్తున్న 154 మంది హౌస్ కీపింగ్ సిబ్బంది ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను కలిశారు. 8 ఏళ్ల క్రితం 6 వేల వేతనంతో ఉద్యోగంలో చేరామని, 8 ఏళ్లు …
All rights reserved. Designed and Developed by BlueSketch
ముద్ర,ఆంధ్రప్రదేశ్:-అసెంబ్లీలో పనిచేస్తున్న 154 మంది హౌస్ కీపింగ్ సిబ్బంది ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను కలిశారు. 8 ఏళ్ల క్రితం 6 వేల వేతనంతో ఉద్యోగంలో చేరామని, 8 ఏళ్లు …
ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారుల బదిలీ
అమరావతి, ఈవార్తలు : కర్ణాటక, తెలంగాణలో ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు …
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన …
అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్లో భారీగా కలెక్టర్లను బదిలీ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం మల్లికార్జున్ను బదిలీ చేస్తూ ఆయనను జీఏడీలో రిపోర్ట్ చేశారు కలెక్టర్. …
అమరావతి, ముద్రణ వార్తలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. విజయవాడకు సమీపంలోని తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చట్టబద్ధత లేదంటూ నిర్మాణంలో ఉన్న …
సభలో నవ్వులు పూయించిన డిప్యూటీ సీఎం పవన్
అమరావతి, ముద్ర వార్తలు: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్నిCRDA అధికారులు కూల్చి వేస్తున్నారు. తెల్లవారుజామున 5:30 గంటల నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లు, ప్రోక్లైన్తో …
అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య మళ్లీ కూల్చివేతల పర్వం మొదలైందా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ప్రజావేదికను …
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొడాలి నానితో పాటు మరికొందరిపై ఈకేసులు నమోదు చేశారు. తమను …