తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ.50 లక్షల చొప్పున ఇస్తున్నానని తెలిపారు. వరదలతో రెండు రాష్ట్రాల్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు తనను …
All rights reserved. Designed and Developed by BlueSketch
తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెరో రూ.50 లక్షల చొప్పున ఇస్తున్నానని తెలిపారు. వరదలతో రెండు రాష్ట్రాల్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు తనను …
తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విరాళం అందజేశారు. తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.10లక్షల విరాళం ప్రకటించారు. ఢిల్లీలో ఏపీ, …
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా ఏడో నంబర్ యూనిట్లో భారీ శబ్ధం వచ్చింది. దీంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ ఉత్పత్తి …
ఖమ్మం నగరంలోని బీకే నగర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన హరీశ్ రావు కారుపై రాళ్ల దాడి చేశారు. దాడి సమయంలో హరీశ్ వెంట మాజీ …
ఖమ్మం పోలీసులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాము ఉదయం నుండి ఖమ్మంలో పర్యటిస్తున్నా పోలీసులు రాలేదన్నారు. కాంగ్రెస్ అల్లరి మూకలు, పోలీసులు కలిపి ఒకేసారి …
భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల ఆలయానికి భక్తుల రద్దీ భారీగా తగ్గింది. వరదల కారణంగా పలు రైళ్లు రద్దు అవ్వడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి. …
ఏపీలో మరో మూడు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఎన్టీఆర్, కృష్ణా …
ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినిపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించి పట్టుబడ్డాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా అవుకు మండలం …
తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. తాజాగా నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ, డైరెక్టర్ త్రివిక్రమ్ కలిసి …
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. తినడానికి తిండి లేక.. తాగడానికి నీళ్లు లేక పలు ప్రాంతాల ప్రజలు వరదలో చిక్కకుని ఉక్కిరిబిక్కిరి …